- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
లక్నో: ఉత్తరప్రదేశ్లో పోలీసుల ముందే ఓ మూక ఒకరిని హతమార్చింది. కట్టెలతో బాది చంపేసింది. ఖుషినగర్ జిల్లాలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఓ స్కూల్ టీచర్ను తుపాకీతో కాల్చి చంపిన వ్యక్తిపై మూక ఆగ్రహించింది. కట్టెలతో విరుచుకుపడింది. టీచర్ను చంపిన వ్యక్తిని దారుణంగా హతమార్చింది. కొందరు పోలీసులు ఆపడానికి యత్నించిన సాధ్యం కాలేదు. దెబ్బలతో నేలపై చలనం లేకుండా పడి ఉన్నప్పటికీ దాడి ఆగలేదు. దీంతో నేలంతా రక్తంతో తడిసిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Next Story