- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశవెబ్ డెస్క్: టీడీపీకి ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడైతే, చంద్రబాబు భూ స్థాపిత అధ్యక్షుడని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తెలంగాణలో టీడీపీ క్లోజ్ అయినట్టుగానే ఏపీలోనూ మూతపడుతుందని ఆయన అన్నారు. మూత పడే పార్టీలో ఉండాలని ఎమ్మెల్యేలు అనుకోరని ఆయన అన్నారు. జగన్ అంగీకరిస్తే చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వస్తారని ఆయన అన్నారు. జగన్ మమ్మల్ని చేర్చుకోవడం లేదనీ, మా ఇష్టపూర్వకంగానే సంఘీభావం తెలిపుతున్నామని ఆయన చెప్పారు.
Next Story