- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముషీరాబాద్: స్వచ్ఛంద సంస్థలు అందించే సేవలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఎస్ఆర్డీ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఠా గోపాల్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతిఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని, తోచిన విధంగా పదిమందికి తోడ్పాటును అందించాలని చెప్పారు.
Next Story