‘వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలి’

by  |
‘వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలి’
X

దిశ, ముషీరాబాద్: స్వచ్ఛంద సంస్థలు అందించే సేవలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఎస్‌ఆర్‌డీ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఠా గోపాల్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతిఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని, తోచిన విధంగా పదిమందికి తోడ్పాటును అందించాలని చెప్పారు.


Next Story

Most Viewed