ఆ పథకం.. పేదల పాలిట వరం

by  |
ఆ పథకం.. పేదల పాలిట వరం
X

దిశ, ముషీరాబాద్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వేలాది మందికి ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకుంటుందన్నారు. ఇది పేదల పాలిట వరంగా ఉందని సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.


Next Story

Most Viewed