- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆందోల్ :
మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. రాయికోడ్ మండలంలోని బొగ్గులంపల్లి ప్రాజెక్టులో 3 లక్షల 80 వేల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్నిమంగళవారం ఆయన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ఏ ప్రభుత్వం కూడా మత్య్సకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయలేదని ఆయన అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని అన్నారు.
Next Story