- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కవాడిగూడిలోని ఉన్నికోటా బస్తీలో మొక్క నాటారు. అనంతరం వల్లభ డైరీ మిల్క్ పార్లర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లాస్య నందిత, డివిజన్ ప్రెసిడెంట్ రామ్ చందర్, కార్యదర్శి చంద్రశేఖర్, వల్లాల శ్యామ్ యాదవ్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Next Story