వల్లభ డైరీ పార్లర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

by  |
వల్లభ డైరీ పార్లర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కవాడిగూడిలోని ఉన్నికోటా బస్తీలో మొక్క నాటారు. అనంతరం వల్లభ డైరీ మిల్క్ పార్లర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం‌లో స్థానిక కార్పొరేటర్ లాస్య నందిత, డివిజన్ ప్రెసిడెంట్ రామ్ చందర్, కార్యదర్శి చంద్రశేఖర్, వల్లాల శ్యామ్ యాదవ్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed