ఆస్పత్రి వద్ద ఏడ్చిన ఎమ్మెల్యే

by  |
ఆస్పత్రి వద్ద ఏడ్చిన ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: ఇబ్రంహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కంటతడిపెట్టినట్లు సమాచారం. తన ముఖ్య అనుచరుడు ఇటీవల కరోనాతో మృతిచెందినట్లు తెలిసింది. ఈ వార్త తెలుసుకున్న కిషన్ రెడ్డి ఆస్పత్రి వద్దకు చేరుకుని కంటతడి పెట్టినట్లు తెలిసింది. కాగా, మృతుడు 22 ఏళ్లకే 2013లో గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యాడని, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. ఆ తదనంతరం మంచిరెడ్డి వెంటే ఉంటూ ఆయనకు ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed