- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఇబ్రంహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కంటతడిపెట్టినట్లు సమాచారం. తన ముఖ్య అనుచరుడు ఇటీవల కరోనాతో మృతిచెందినట్లు తెలిసింది. ఈ వార్త తెలుసుకున్న కిషన్ రెడ్డి ఆస్పత్రి వద్దకు చేరుకుని కంటతడి పెట్టినట్లు తెలిసింది. కాగా, మృతుడు 22 ఏళ్లకే 2013లో గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యాడని, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. ఆ తదనంతరం మంచిరెడ్డి వెంటే ఉంటూ ఆయనకు ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.
Next Story