- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ: ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వినాయక చవితి వేడుకలు ఇళ్లలోనే జరుపుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో మున్సిపల్, పోలీస్, పురోహితులు, గణేష్ ఉత్సవ కమిటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
పట్టణంలోని పుర వీధుల్లో మండపాల ఏర్పాటుకు, విగ్రహ ప్రతిష్టకు, మైకులకు పోలీసుల నుంచి ఎటువంటి అనుమతులు ఉండవని స్పష్టం చేశారు. విగ్రహాల తయారీదారులు క్రయ విక్రయాలు జరపవద్దన్నారు. పురోహితులు సైతం మండపాల వద్దకు వెళ్లకుండా పోలీసులకు సహకరించాలన్నారు. కరోనా నివారణ కోసం పట్టణ ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
Next Story