- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మిర్యాలగూడ: ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న తరుణంలో వినాయక చవితి ఉత్సవాలు ఇంట్లోనే జరుపుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పర్యవరణాన్ని దృష్టింలో ఉంచుకుని, అందరూ మట్టి గణపతులనే పూజించాలని తెలిపారు. అంతేగాకుండా గణేశ్ ఉత్సవాలు ఇంట్లో ముద్దు… బయట వద్దు అని పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఎవరి ఇంట్లో వారు ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు.
Next Story