ఈ విషయం మీరు గమనించాలి

by  |
ఈ విషయం మీరు గమనించాలి
X

దిశ,బోధన్: ప్రజలకు ఇంటింటికి త్రాగు నీరు అందించే ఉద్దేశంతో వేసిన పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతుంది. బోధన్ మండలంలోని అమ్డాపూర్ గ్రామంలోని మహంకాళి గుడి వద్ద బోధన్ నుండి మోస్రా వెళ్లే రహదారి ప్రక్కన మిషన్ భగీరథ పైప్ లీకేజీ అయింది. ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడంలేదు. గ్రామాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ ఇంతవరకు వాటర్ ట్యాంక్ లకు కలపలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.



Next Story