- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,బోధన్: ప్రజలకు ఇంటింటికి త్రాగు నీరు అందించే ఉద్దేశంతో వేసిన పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతుంది. బోధన్ మండలంలోని అమ్డాపూర్ గ్రామంలోని మహంకాళి గుడి వద్ద బోధన్ నుండి మోస్రా వెళ్లే రహదారి ప్రక్కన మిషన్ భగీరథ పైప్ లీకేజీ అయింది. ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడంలేదు. గ్రామాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ ఇంతవరకు వాటర్ ట్యాంక్ లకు కలపలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Next Story