గుండ్రంపల్లిలో తప్పిన పెను ప్రమాదం..!

by  |
గుండ్రంపల్లిలో తప్పిన పెను ప్రమాదం..!
X

దిశ, వెబ్‎డెస్క్:

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి శివారులో పెను ప్రమాదంం తప్పింది. హైదరాబాద్ నుంచి నార్కట్‎పల్లికి వెళ్తున్న పల్లెవెలుగు బస్సు.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story