- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మంత్రి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రోగులకు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే కరోనా వార్డుల వద్ద పరిస్థితుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
Next Story