- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మేడ్చల్: పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ సొంత మేనమామలా ఆదుకుంటున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 31 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలోని పేద కుటుంబాల్లో, ఆడ పిల్లల పెళ్లిళ్లు భారం కాకుండా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డల వివాహాలకు ఆర్థికంగా ఆదుకొని అండగా నిలుస్తున్నారని అన్నారు.
Next Story