ఆ విద్యార్థులకు KTR అభినందనలు..

by  |
ఆ విద్యార్థులకు KTR అభినందనలు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

JEE మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులకు ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. వీరు అందరికీ గర్వకారణమని అన్నారు. దేశంలో మొత్తం 24 మందికి 100శాతం మార్కులు వస్తే.. అందులో 8 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులు ఈ ఘనత సాధించారు.

వారందరికీ విషెస్ తెలిపిన మంత్రి.. బాలికల్లో టాపర్‌గా నిలిచిన చుక్కా తనూజకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాగా, ఏపీకి చెందిన ముగ్గురు విద్యార్థులు కూడా 100శాతం మార్కులు సాధించిన లిస్టులో ఉన్నారు.


Next Story

Most Viewed