- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
JEE మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులకు ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. వీరు అందరికీ గర్వకారణమని అన్నారు. దేశంలో మొత్తం 24 మందికి 100శాతం మార్కులు వస్తే.. అందులో 8 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులు ఈ ఘనత సాధించారు.
వారందరికీ విషెస్ తెలిపిన మంత్రి.. బాలికల్లో టాపర్గా నిలిచిన చుక్కా తనూజకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాగా, ఏపీకి చెందిన ముగ్గురు విద్యార్థులు కూడా 100శాతం మార్కులు సాధించిన లిస్టులో ఉన్నారు.
Next Story