- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: రాష్ట్రంలో ఇప్పటి వరకు అనధికారిక లేఅవుట్లలో తెలియకుండానే ఫ్లాట్లను కొనుగోలుచేసిన వారు ఎల్ఆర్ఎస్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం ఎల్ఆర్ఎస్ ఆన్లైన్, మీ సేవ సర్వీసులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ప్రజలకు మేలుచేస్తుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించిన అంశాలపై ప్రజా అవగాహన కోసం రూపొందించిన పోస్టర్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
Next Story