- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ఆర్థిక శాఖ హరీశ్ రావు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో జరుగబోయే అసెంబ్లీ సమావేశాలకు హరీశ్ రావు దూరంగా ఉండే అవకాశం ఉంది. విషయం తెలిసిన వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించారు. బావా తర్వరా కోలుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా విషయం తెలిసిన వెంటనే ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలని అందరం కలిసి ప్రార్థనలు చేస్తాం బావా అంటూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు.
Next Story