- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సూర్యాపేట: మున్సిపాలిటీలో విలీనమైన పిల్లలమర్రి గ్రామంలో మంత్రి జగదీశ్రెడ్డి పర్యటించారు. గ్రామంలోని శివాలయం పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. దేవాలయ పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం రూ. 7 లక్షల నిధులు మంజూరు చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ పుట్టకిషోర్, జెడ్పీటీసీ జీడీ బిక్షం, కౌన్సిలర్ బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Next Story