- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కరోనా టెస్టింగ్ వాహనాన్ని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాను జయించిన వ్యక్తులు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానంతో బాధితుల ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. ప్లాస్మా దానం చేసే వ్యక్తుల్లో మెటబాలిజం మెరుగవుతుందని సూచించారు.
Next Story