- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: ప్రతి పేదవాడు ఆత్మ గౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కొడ్ గ్రామంలో రూ.1 కోటి 57 లక్షలతో నిర్మించిన 25 డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఐటీఐ అదనపు భవనాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పైసా ఖర్చులేకుండా ఇండ్లు లేని నిరుపేదలకు అన్ని వసతులతో రెండు పడక గదుల ఇండ్లను ప్రభుత్వమే నిర్మిస్తోందని.. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హరీశ్ రావు కోరారు.
Next Story