- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: రాష్ట్రవ్యాప్తంగా రూ.750 కోట్ల నిధులతో లక్ష కల్లాలను నిర్మించబోతున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. గురువారం సిద్దిపేటలోని సీసీ గార్డెన్స్లో చిన్నకోడూర్, నారాయణరావుపేట మండలాల్లోని 350 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.60 వేలు, 70 వేలు, 86 వేల రూపాయలతో మూడు కేటగిరిల్లో కల్లాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, మిగతా వారికి 90 శాతం సబ్సిడీపై ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు.
Next Story