- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: తెలంగాణలో మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికే అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం సాయంత్రం హన్మకొండలోని సీఎస్ఆర్ గార్డెన్లో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోయర్ మానేర్ డ్యామ్ నుంచి నీటి విడుదల అంశంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంట కాలువలను దేవాలయాలుగా భావించాలన్నారు. కలెక్టర్లు, అధికారులు ఎప్పటికప్పుడు కాలువల ద్వారా వచ్చే నీటిని పర్యవేక్షించాలని ఆయన సూచించారు. అలాగే, వంద శాతం కాలువల నీరు చివరి భూమి, చివరి పంట వరకు అందించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Next Story