- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశవెబ్ డెస్క్: కాంగ్రెస్, బీజేపీ నాయకులకు వాళ్ల ఇంట్లో వాళ్లే ఓట్లు వేయరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో నిర్వహించిన వరంగల్, ఖమ్మం,నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే ధర్మారెడ్డితో కలిసి ఆయన ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్, బీజేపీలకు బుద్ది చెప్పాలని యువకులను ఆయన కోరారు. మన పథకాలను చూసి కేంద్రం ప్రశంసిస్తోందని అన్నారు. కానీ ఇక్కడి బీజేపీ నాయకులకు మాత్రం కండ్లు కనిపించడం లేదని ఆయన అన్నారు.
Next Story