- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: విపక్షాల విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరిపించడం తమ ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని అన్నారు. సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వం పై విపక్షాలు అపనిందలు వేస్తున్నాయని చెప్పారు. పుష్కరాల సమయంలో ఆలయాల కూల్చివేతను చంద్రబాబు మరిచి పోయారా అని ప్రశ్నించారు. చంద్రబాబులాగా తమ ప్రబుత్వం సీబీఐకి భయపడదని బొత్స తెలిపారు.
Next Story