- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారన్న ఊహాగానాలు ఊపందుకోవడంతో మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికే దొడ్డిదారిలో వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని గంటాపై సంచలన వ్యాఖ్యలు చేశారు అవంతి. అధికారం లేకపోతే గంటాకు నిద్రపట్టదని.. అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీలో చేరడం ఆయన నైజం అన్నారు. విశాఖ భూకుంభకోణం, సైకిళ్ల కుంభకోణాల్లో గంటా హస్తం ఉన్నట్లు అవంతి ఆరోపించారు.
Next Story