- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజును మెగాస్టార్ చిరంజీవి గురువారం కలిశారు. ముందుగా ఆయనకు చిరు శుభాకాంక్షలు తెలిపారు. తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సోమువీర్రాజుకు ఆయన సూచించారు.
అంతేకాకుండా 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఆలయన్స్ అధికారంలోకి రావాలని చిరంజీవి ఆకాక్షించినట్లు తెలుస్తోంది. చిరంజీవి మాటలకు ఏపీ బీజేపీ చీఫ్ కూడా పాజిటివ్గా స్పందించినట్లు సమాచారం.
Next Story