- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నేడు కేబినెట్ భేటీ కానున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశముంది. అయితే, ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. మరికొన్ని ఇతర పలు అంశాలపై చర్చించనున్నారని కూడా తెలిసింది.
Next Story