- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వామ్మో ఒక్క రోజులో అంత తాగారా.. రాష్ట్రంలో ఏరులైపారిన మద్యం

X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రజలకు దసరా వచ్చిందంటే చాలు పట్నం, పల్లె అన్న తేడా లేకుండా కుటుంబమంతా ఏకమై సందడిగా గడుపుతుంటారు. ఇక ఏముంది అందరూ ఒక్కదగ్గరుంటే మందు, ముక్క లేకుండా ఎలా.. అందుకే రాష్ట్రమంతా ఏకమై రికార్డు స్థాయిలో తాగేశారు. ఏకంగా కేవలం ఒక్క రోజులో దాదాపు రూ. 150 కోట్లకు పైగా మద్యం తాగేశారు. అయితే కరోనా కారణంగా చల్లటి పదార్థాలు తీసుకోవద్దని డాక్టర్లు చెప్పడంతో బీర్లు తాగని మందుబాబులు, ఇప్పుడు ఆ భయం లేకపోవడంతో కొన్ని నెలల తర్వాత చల్లగా తాగేశారు. యూత్ అంతా పట్టుబట్టి బీర్ల అమ్మకాలను 53 శాతం పెంచినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.
Next Story