- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వికారాబాద్ పట్టణ సమీపంలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న భార్యాభర్తల మధ్య వరకట్న వేధింపుల తగాదాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఇది ముమ్మాటికీ వరకట్న వేధింపుల హత్యేనని మృతురాలి (భబిత) తల్లిదండ్రులు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు, సిఐ శ్రీనివాసరావులు సంఘటన స్థలంలో మృతికి గల కారణాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.
Next Story