దాడిపై మావోయిస్టుల అధికారిక ప్రకటన.. వారిని అప్పగించండి..

by Shyam |   ( Updated:2021-04-06 08:17:38.0  )
దాడిపై మావోయిస్టుల అధికారిక ప్రకటన.. వారిని అప్పగించండి..
X

దిశ, వెబ్ డెస్క్ : మా వద్ద బందీగా ఉన్న వాళ్లను వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టు కమిటీ పేరుతో రెండు పేజీల లేఖను విడుదల చేశారు. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే బందీని అప్పగిస్తామని, అప్పటివరకు మా జనతాన సర్కార్‌లో బందీ క్షేమంగా ఉంటాడని లేఖలో పొందుపరిచినట్లు సమాచారం. అంతే కాకుండా 2 వేల మంది పోలీసులు మాపై దాడికి వచ్చారని, పీఎల్‌జీఏను నిర్మూలించేందుకు ప్లాన్ చేశారని లేఖలో వివరించారు.

Advertisement
Next Story