- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బాల్కొండ: పెట్రోల్ బంక్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన బాల్కొండ గ్రామశివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం అర్థరాత్రి బాల్కొండలోని జాతీయ రహదారిపై ఉన్న ఇండియన్ పెట్రోల్ బంకులో రామకృష్ణ(45) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మంగళవారం ఉదయం బంక్ లో పని చేసే మిగతా వ్యక్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బాల్కొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని మార్చురీకి తరిలించారు. మృతుడికి తెలిసిన వ్యక్తులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story