కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

by  |
కరెంట్‌ షాక్‌తో  వ్యక్తి మృతి
X

దిశ నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెంలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కందగట్ల బాల్ రెడ్డి రెడ్డి పిల్లాయిపల్లి కాలువ సమీపంలో మోటారు వద్ద పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Tags: man killed, current shock, pillaipally, yadadri bhuvanagiri


Next Story

Most Viewed