అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..!

by  |
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..!
X

దిశ, నారాయణఖేడ్:

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ మండల పరిధిలోని నర్సాపూర్ గ్రామ శివారులోని డబుల్ బెడ్‎రూం పక్కన ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాయికోడు మండలం సిరూర్ గ్రామానికి చెందిన మచ్కురి రాజుగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed