- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహేశ్వరం: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ పార్టీ బ్యానర్ కడుతుండగా కరెంట్ షాక్ తగలడంతో వ్యక్తి మృతి చెందాడు. మీర్పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రివేణి నగర్లో చోటుచేసుకుంది. ఎడ్ల నర్సింహ అనే వ్యక్తి పార్టీ బ్యానర్ కడుతుండగా.. కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు వాచ్మెన్ గా పనిచేస్తున్నాట్లు సమాచారం.
Next Story