సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం

by  |
సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం
X

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed