- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉంది. దీంతో కరోనా సోకుతుందనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. కాకినాడ సంజయ్ నగర్ కు చెందిన 50 ఏళ్ళ అనుసూరి అన్నవరం లారీ డ్రైవర్. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
అన్నవరం తనకు కరోనా సోకుతుందనే భయంతో ఈ నెల 8 న కరప మండలం నడకుదురు శివార్లలో పురుగుల మందు సేవించాడు. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు.
Next Story