- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భారత్ బంద్ను జయప్రదం చేయండి
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ 8న చేపడుతున్న భారత్ బంద్ను విజయవంత చేయాలని ఆఖిల భారత్ రైతు పోరాట సమన్వయ కమిటీ ఏపీ చైర్మన్ వడ్డేశోభనాధ్రీశ్వరరావు పిలుపునిచ్చారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు బంద్లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
Next Story