- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో : అయోధ్యలో మజీద్ కూడా నిర్మించాలని ట్వీట్టర్ వేదికగా తెలంగాణ బీజేపీ ఎంఎల్ఎ రాజాసింగ్ వెల్లడించారు. తరచూ సంచలన వ్యఖ్యలు చేసి ఎప్పుడూ వార్తల్లో ఉండే రాజాసింగ్ ఈ మారు మజీద్ నిర్మించాలని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆ మజీద్కు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలామ్ పేరు పెట్టాలని ఆయన సూచించారు. అబ్దుల్ కలామ్..తన జీవితాన్ని ధారపోసి భారత్ను న్యూక్లియర్ శక్తిగా మార్చారని రాజాసింగ్ చెప్పారు.
Next Story