- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా ఒకేరోజు రాష్ట్రంలో 8,968 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతేగాకుండా ఒకే రోజు వైరస్ మూలంగా 266 మంది మృతిచెందారు.
దీంతో మొత్తంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,50,196 మందికి చేరింది. కరోనాతో ఇప్పటివరకూ 15,842 మంది మృతిచెందారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల 1,47,018 లకు చేరాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకూ 2,87,030 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Next Story