- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు విషయంలో మహా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ఎట్టిపరిస్థితుల్లో సీబీఐకి బదిలీ చేసేది లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ మరోసారి స్పష్టం చేశారు. తామే ఈ కేసును విచారిస్తారని ఆయన అన్నారు.
ఈ కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖుల స్టేట్మెంట్స్ను రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై అతని తండ్రి బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. దీంతో ఈ కేసును బీహార్ పోలీసులు విచారిస్తున్నారు. ఓ పోలీస్ బృందం ఇప్పటికే ముంబై చేరుకుని విచారణ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా సుశాంత్ సోదరి స్టేట్మెంట్ రికార్టు కూడా చేసింది.
Next Story