- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ వ్యాప్తి విస్తృతం అవుతూ విజృంభిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు దీనికి వాక్సిన్ కనిపెట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలో కరోనాపై కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే.. హాస్యాస్పదంగా ఉన్నాయి. వైరస్ను తేలికగా తీసుకుంటూ, దానికి విరుగుడు కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు.
తాజాగా.. మీకు కరోనా సోకిందటగా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మధ్యప్రదేశ్ మంత్రి ఇమార్తి దేవి గ్వాలియర్లో వింత సమాధానం ఇచ్చారు. నేను మట్టి, ఆవు పేడలో జన్మించాను. అక్కడ చాలా సూక్ష్మక్రిములున్నాయి. కరోనా నా దగ్గరికి కూడా రాదని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
https://twitter.com/OstwalKumarp/status/1301919537210638337?s=20