- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: ఎల్ఆర్ఎస్ అంటే పేద, మధ్య తరగతి ప్రజలపై భారం మోపడమేనని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ విమర్శించారు. ప్రజలు పన్నులు కట్టలేక భూములు వదులుకునే పరిస్థితి ఉందన్నారు. కరోనా సమయంలో ఈ స్కీమ్ వల్ల ప్రజలపై భారం పడుతోందని అన్నారు. ప్రైవేటు టీచర్లు, ఉద్యోగులకు ఉపాధి కల్పించాలని కోదండరామ్ కోరారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందేనని, ఉద్యోగులు, రైతుల హక్కులకు భంగం కలగొద్దన్నారు. వీఆర్వోలను బాధ్యులను చేయవద్దని కోదండరామ్ సూచించారు.
Next Story