ప్రజలపై భారం మోపేందుకే ఎల్ఆర్ఎస్..!

by  |
ప్రజలపై భారం మోపేందుకే ఎల్ఆర్ఎస్..!
X

దిశ ప్రతినిధి, వరంగల్: ఎల్ఆర్ఎస్ అంటే పేద, మధ్య తరగతి ప్రజలపై భారం మోపడమేనని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ విమర్శించారు. ప్రజలు పన్నులు కట్టలేక భూములు వదులుకునే పరిస్థితి ఉందన్నారు. కరోనా సమయంలో ఈ స్కీమ్ వల్ల ప్రజలపై భారం పడుతోందని అన్నారు. ప్రైవేటు టీచర్లు, ఉద్యోగులకు ఉపాధి కల్పించాలని కోదండరామ్ కోరారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందేనని, ఉద్యోగులు, రైతుల హక్కులకు భంగం కలగొద్దన్నారు. వీఆర్వోలను బాధ్యులను చేయవద్దని కోదండరామ్ సూచించారు.


Next Story

Most Viewed