- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పోస్టింగులు ఇవ్వకపోవడం దారుణం –లోకేష్
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నోటిఫికేషన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వాలని టీడీపీ నేత నారా లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై సీఎం జగన్కు లేఖ రాసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఆందోళనకు దిగిన అభ్యర్థులను, టీడీపీ, ఏఐటీయూసీ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
Next Story