- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్బ్యూరో: పంజాగుట్ట పోలీస్స్టేషన్లో నమోదైన రేప్ కేసులో 139మంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలని లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనగాల భీమారావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన డీజీపీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం భీమారావు మాట్లాడుతూ యువతిపై 10ఏళ్ల పాటు అత్యాచారం చేయడం అమానుషమన్నారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు.
Next Story