- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు

X
దిశ, నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో లాక్డౌన్ అమలు తీరును డీసీపీ నారాయణ డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తేనే వైరస్ నియంత్రణ సాధ్యం అవుతుందని డీసీపీ తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించొద్దని ప్రజలకు సూచించారు. భువనగిరి పట్టణంలో డ్రోన్ కెమెరాతో భద్రతను పర్యవేక్షించారు. అనంతరం వలిగొండలో లారీ డ్రైవర్లకు భోజనం ప్యాకెట్లను అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను డ్రైవర్లకు వివరించారు.
Tags: DCP narayana Lockdown, monitoring, drone cameras
Next Story