- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాచలంలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం నుంచి లాక్డౌన్ను అమలు చేస్తున్నట్టు ఎమ్మెల్యే పొందెం వీరయ్య తెలిపారు. ఆదివారం పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార వర్గాలు, అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అన్ని వర్గాల నుంచి లాక్డౌన్ అమలుకు మద్దతు లభించడంతో ఈ మేరకు సోమవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు మధ్యాహ్నం రెండు తర్వాత స్వచ్ఛంద బంద్ పాటించాలని నిర్ణయించారు. 2 గంటల తర్వాత వ్యాపారాలు సంపూర్ణంగా బంద్ చేయాలని సూచించారు.
Next Story