రేపటి నుంచి అక్కడ మళ్లీ బంద్!

by  |
రేపటి నుంచి అక్కడ మళ్లీ బంద్!
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రేపటి నుంచి ఈనెల 31 వరకు రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది.


Next Story

Most Viewed