- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఒకేసారి 31వేల మంది మహిళలతో గణనాథుని ప్రార్థనలు
![ఒకేసారి 31వేల మంది మహిళలతో గణనాథుని ప్రార్థనలు ఒకేసారి 31వేల మంది మహిళలతో గణనాథుని ప్రార్థనలు](https://www.dishadaily.com/h-upload/2022/09/01/137168-ganesh.webp)
దిశ, డైనమిక్ బ్యూరో : మహారాష్ట్ర పూణెలోని ప్రఖ్యాత దగ్దుషేత్ హల్వాయి గణపతి ఆలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు రుషి పంచమిని పురస్కరించుకుని రికార్డు స్థాయిలో ఒకేసారి 31వేల మంది మహిళలు గణపతికి ప్రీతికరమైన అథర్వణ శీర్ష స్తోత్రాన్ని పఠించారు. వినాయక మండపం ఎదుట కూర్చుని గణనాథుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంప్రదాయ వేషధారణలో ఉన్న మహిళలతోవినాయక మండపం కళకళలాడింది. అయితే, ఈ ఆనవాయితీ 35 ఏళ్ల నుంచి కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు. కరోనా మహామ్మారి కారణంగా గత రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహించలేదని, ఈసారి అద్భుతంగా జరిగిందని తెలిపారు.
మహారాష్ట్ర పూణెలోని ప్రఖ్యాత దగ్దుషేత్ హల్వాయి గణపతి ఆలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు రుషి పంచమిని పురస్కరించుకుని రికార్డు స్థాయిలో ఒకేసారి 31వేల మంది మహిళలు గణపతికి ప్రీతికరమైన అథర్వణ శీర్ష స్తోత్రాన్ని పఠించారు.#GanapatiPooja #Maharashtra pic.twitter.com/QaKtquwWc0
— AIR News Hyderabad (@airnews_hyd) September 1, 2022