- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: వాహనదారులపై చిరుతపులి దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుమలలోని రెండవ ఘాట్ రోడ్డులోని అలిపిరి 4వ కి.మీ మలుపు వద్ద పలువురు వాహనదారులపై మంగళవారం చిరుతపులి దాడి చేసింది. దీంతో వారంతా అప్రమత్తమై దాని నుంచి తప్పించుకున్నారు.
అనంతరం వారంతా భయబ్రాంతులకు గురవుతూ విషయాన్ని టీటీడీకి తెలియజేశారు. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ ఘటనాస్థలానికి పెట్రోలింగ్ వాహనాన్ని పంపించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story