- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు శనివారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ, ఆమెకు సంతాపం తెలిపారు. మంగతాయారు ఆత్మకు శాంతిని ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుతున్నట్టు తెలిపారు. గొప్ప సేవాగుణం, ఆధ్యాత్మిక భావాలు కలిగిన కుమారునికి జన్మనిచ్చి… జన్మను సార్ధకం చేసుకున్నారని అన్నారు.
Next Story