సైనిక్‌పురి భారీ చోరీ కేసులో పురోగతి

by  |
సైనిక్‌పురి భారీ చోరీ కేసులో పురోగతి
X

దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ సైనిక్ పురిలో జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వాచ్ మెన్ భీమ్ తోపాటు మరో వ్యక్తి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. వీరి కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. చోరీ జరిగిన చోట ఆధారాలను సేకరించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, భీమ్ ఇటీవలే వాచ్ మెన్ గా పనిలో చేరాడని, అతడిపైనే అనుమానమున్నదని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నట్లు తెలిసింది.


Next Story

Most Viewed